ధీరజ్ లో 280 మంది కంటే ఎక్కువ మంది అరెస్ట్
- May 24, 2017
తీవ్రవాద సంబంధిత కేసుల్లో 280 మంది కంటే ఎక్కువమంది నిందితులను నార్తరన్ గవర్నైట్లోని డిర్జ్ గ్రామంలో నిర్వహించిన భద్రతా నిర్వహణలో భాగంగా మంగళవారం అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ చేత ధృవీకరించబడింది, ఈ ఆపరేషన్ లో అవసరమైన అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదుల కేసుల్లో దోషులుగా ఉన్న 286 మంది వేర్వేరు వ్యక్తులను అరెస్టు చేసి,నట్లు పేర్కొన్నారు .ప్రభుత్వ అదుపు నుంచి చాలామంది పారిపోయినవారు ఇసా ఖాసిమ్ ప్రాంతంలోని నివాసంలో దాక్కున్నారని మంత్రి ప్రకటించారు. ఖ్అస్సిమ్ తన బహ్రెయిన్ పౌరసత్వం గత ఏడాది జూన్ నుంచి రద్దు చేసినట్లు ప్రకటించింది, భద్రతా, నిధుల సమీకరణ, తీవ్రవాద గ్రూపులకు మద్దతు ఇచ్చిన నేరానికిగాను ఆదివారం కోర్టు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. అక్రమ నిధుల సేకరణ, నగదు బదిలీ ఆరోపణలకు 100, 000 బహెరిన్ దినార్లను చెల్లించాలని ఆయన అన్నారు. భద్రతా దళాలు తమ ఆపరేషన్ అమలులో తీవ్రవాదులు ,గ్రెనేడ్లు, ఇనుప కడ్డీలు, గొడ్డలి మరియు కత్తులతో ఎదుర్కొనే ప్రయత్నం చేశారని ఉపయోగించారని మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









