ధీరజ్ లో 280 మంది కంటే ఎక్కువ మంది అరెస్ట్
- May 24, 2017
తీవ్రవాద సంబంధిత కేసుల్లో 280 మంది కంటే ఎక్కువమంది నిందితులను నార్తరన్ గవర్నైట్లోని డిర్జ్ గ్రామంలో నిర్వహించిన భద్రతా నిర్వహణలో భాగంగా మంగళవారం అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ చేత ధృవీకరించబడింది, ఈ ఆపరేషన్ లో అవసరమైన అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదుల కేసుల్లో దోషులుగా ఉన్న 286 మంది వేర్వేరు వ్యక్తులను అరెస్టు చేసి,నట్లు పేర్కొన్నారు .ప్రభుత్వ అదుపు నుంచి చాలామంది పారిపోయినవారు ఇసా ఖాసిమ్ ప్రాంతంలోని నివాసంలో దాక్కున్నారని మంత్రి ప్రకటించారు. ఖ్అస్సిమ్ తన బహ్రెయిన్ పౌరసత్వం గత ఏడాది జూన్ నుంచి రద్దు చేసినట్లు ప్రకటించింది, భద్రతా, నిధుల సమీకరణ, తీవ్రవాద గ్రూపులకు మద్దతు ఇచ్చిన నేరానికిగాను ఆదివారం కోర్టు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. అక్రమ నిధుల సేకరణ, నగదు బదిలీ ఆరోపణలకు 100, 000 బహెరిన్ దినార్లను చెల్లించాలని ఆయన అన్నారు. భద్రతా దళాలు తమ ఆపరేషన్ అమలులో తీవ్రవాదులు ,గ్రెనేడ్లు, ఇనుప కడ్డీలు, గొడ్డలి మరియు కత్తులతో ఎదుర్కొనే ప్రయత్నం చేశారని ఉపయోగించారని మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









