మల్లి ట్విన్స్ ని కన్నబాలీవుడ్ హీరోయిన్ సెలీనా
- May 25, 2017
బాలీవుడ్ హాట్ హాట్ హీరోయిన్ సెలీనా జెట్లీ.. తెలుగు లో మంచు విష్ణు తో సూర్య సినిమాతో అడుగు పెట్టింది.. పలు చిత్రాల్లో నటించిన జెట్లీ 2011 లో ఆస్ట్రేలియా వ్యాపారి పీటర్ హాగ్ ను పెళ్లి చేసుకొంది.. అనంతరం ఇద్దరు కవల పిల్లలకు జన్మ నిచ్చింది.. మొదటి సారి కవల పిల్లలకు జన్మ నిచ్చిన సెలీనా మరో సారి కూడా కవల పిల్లలకు జన్మ నివ్వబోతున్నది. మరోసారి ప్రెగ్నెన్సీ కావడంతో ఆస్పత్రికి చెకప్ కోసం వెళ్ళగా కవల పిల్లలు పుట్టబోతున్నట్లు డాక్టర్ చెప్పడంతో మొదట షాక్ తిన్నారట. అనంతరం మళ్ళీ తమ ఇంటికి కవలలు వస్తుండటం తో సెలీనా దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు... వారికి విన్ స్టర్, విరాజ్ అని పేర్లు పెట్టింది. ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న సెలీనా త్వరలో ఓ యాడ్ షూట్ నిమిత్తం ఇండియా రానుంది. సెలీనా జెట్లీ జవానీ దీవానీ, ఎ యూత్ ఫుల్ జాయ్ రైడ్, జిందా, ఆప్నా సప్నా మనీ మనీ, హే బేబీ వంటి సినిమాల్లో నటించింది. కాగా విష్ణు సినిమాలో జోడీ కట్టిన విష్ణు, సెలీనా జెట్లీ లకు కవల పిల్లలు పుట్టడం విశేషం..
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









