మల్లి ట్విన్స్ ని కన్నబాలీవుడ్ హీరోయిన్ సెలీనా
- May 25, 2017
బాలీవుడ్ హాట్ హాట్ హీరోయిన్ సెలీనా జెట్లీ.. తెలుగు లో మంచు విష్ణు తో సూర్య సినిమాతో అడుగు పెట్టింది.. పలు చిత్రాల్లో నటించిన జెట్లీ 2011 లో ఆస్ట్రేలియా వ్యాపారి పీటర్ హాగ్ ను పెళ్లి చేసుకొంది.. అనంతరం ఇద్దరు కవల పిల్లలకు జన్మ నిచ్చింది.. మొదటి సారి కవల పిల్లలకు జన్మ నిచ్చిన సెలీనా మరో సారి కూడా కవల పిల్లలకు జన్మ నివ్వబోతున్నది. మరోసారి ప్రెగ్నెన్సీ కావడంతో ఆస్పత్రికి చెకప్ కోసం వెళ్ళగా కవల పిల్లలు పుట్టబోతున్నట్లు డాక్టర్ చెప్పడంతో మొదట షాక్ తిన్నారట. అనంతరం మళ్ళీ తమ ఇంటికి కవలలు వస్తుండటం తో సెలీనా దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు... వారికి విన్ స్టర్, విరాజ్ అని పేర్లు పెట్టింది. ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న సెలీనా త్వరలో ఓ యాడ్ షూట్ నిమిత్తం ఇండియా రానుంది. సెలీనా జెట్లీ జవానీ దీవానీ, ఎ యూత్ ఫుల్ జాయ్ రైడ్, జిందా, ఆప్నా సప్నా మనీ మనీ, హే బేబీ వంటి సినిమాల్లో నటించింది. కాగా విష్ణు సినిమాలో జోడీ కట్టిన విష్ణు, సెలీనా జెట్లీ లకు కవల పిల్లలు పుట్టడం విశేషం..
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









