ఏపీలోని అన్నిఎయిర్పోర్టుల్లో తెలుగు అనౌన్స్మెంట్లు
- May 25, 2017
ఏపీలోని అన్ని విమానాశ్రయాల్లో ఇకపై తెలుగులో అనౌన్స్మెంట్లు వినపడనున్నాయి. తెలుగులో అనౌన్స్మెంట్స్ ఇచ్చేందుకు కేంద్ర విమానయాన శాఖ అంగీకారం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16 న శాసన సభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ రాసిన లేఖకు సానుకూలంగా స్పందించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇక రాష్ట్రంలోని కడప, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల్లో.. హిందీ, ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా ప్రకటనలు వినిపించనున్నాయి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









