సౌదీ అరేబియాలో ఆంధ్ర మహిళకు కష్టాలు
- May 25, 2017
సౌదీ అరేబియా:సౌదీలోని ఓ ఇంట్లో పాచిపని చేసేందుకు వెళ్లిన మహిళ అక్కడ నరకయాతన అనుభవిస్తోంది. నెల్లూరు జిల్లా కావలి పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీకి చెందిన చౌటూరి కాంతమ్మ(55), స్థానిక ఏజెంటు షేక్ ఫయాజ్ ద్వారా 2016 సెప్టెంబరులో సౌదీ అరేబియాకు వెళ్లింది. రెండు నెలల తరువాత కుటుంబ సభ్యులకు ఫోన్చేసి యజమాని చిత్రహింసలు పెడుతున్నాడని తనను తిరిగి స్వదేశానికి పిలిపించాలని వేడుకుంది. దీంతో ఆవేదన చెందిన కుటుంబసభ్యులు, ఆమెను వెనక్కు పిలిపించడానికి ఖర్చుల నిమిత్తం ఏజెంట్కు రూ.80వేలు చెల్లించారు. కానీ ఆతడి నుంచి స్పందన లేకపోవడంతో వారంతా గురువారం కావలి డీఎస్పీ రాఘవరావును కలసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









