పశ్చిమబెంగాల్లో రూ. 70 కోట్ల విలువ చేసే పాము విషం పట్టివేత
- May 25, 2017బంగారం, డ్రగ్స్, అరుదైన వస్తువులు, జంతువులు డ్రగ్స్ని స్మగ్లింగ్ చేస్తారని వింటూనే ఉన్నాం.. కానీ తాజాగా పాము విషాన్ని కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు అంటే నమ్మశక్యంగా లేదు కదా..! అవును పాము విషాన్ని స్మగింగ్ చేస్తూ పోలీసులకు ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే...
పశ్చిమబెంగాల్లో ఇద్దరు వ్యక్తులనుంచి రెండు జగ్గుల నిండా ఉన్న పాము విషాన్ని సశస్త్ర సీమాబల్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీని విలువ సుమారు రూ. 70 కోట్ల వరకు ఉంటుందని చెప్పాయి. డార్జిలింగ్ జిల్లాలోని బతాసి, పనితంకి మధ్య వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెప్పారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం