తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యోగులు రంజాన్ మాసంలో గంట ముందే ఇంటికి
- May 25, 2017ముస్లిం సోదర సోదరీమణులకు అత్యంత పవిత్ర మాసమైన రంజాన్ ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానుండటంతో ఉద్యోగులకు ఓ గంటముందే ఇంటికి వెళ్లడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. రంజాన్ ఉపవాస దీక్షలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నిర్ణీత సమయం కంటే గంట ముందే అంటే సాయంత్రం 4 గంటలకే ఇళ్లకు వెళ్లడానికి అనుమతినిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తెలిపారు. ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ