మహా నటుడు ఎన్టీఆర్ కు భారతరత్న పై స్పందించిన మంత్రి కిరణ్ రిజిజు
- May 26, 2017
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనేది తెలుగు ప్రజల చిరకాల కోరిక. దీనిపై ప్రతీ యేడాది తెలుగు వాళ్లు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కేంద్రం ఏదో ఒక సాకు చెబుతూనే ఉంది. తాజాగా.. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలంటూ గతంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు రాసిన లేఖను పీఎంఓకు పంపించినట్టు ఆయన చెప్పారు. ప్రధాని కార్యాలయం ఆ లేఖను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుందంటూ మరోసారి సమాధానం దాటేశారు కేంద్ర మంత్రి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







