అమెరికాలో సిస్కో ఛైర్మన్ తో కేటీఆర్ భేటీ
- May 26, 2017
అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ సిస్కో ఛైర్మన్ జాన్ చాంభర్స్ తో సమావేశమయ్యారు. తెలంగాణలో తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ఇండస్ట్రీయల్ పాలసీని.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయనకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరును సిస్కో చైర్మెన్ ప్రశంసించినట్టు కేటీఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









