QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- March 05, 2026
దోహా: ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) వినియోగదారుల రక్షణ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక కంపెనీని ఒక నెల పాటు పరిపాలనా మూసివేయాలని ఆదేశించింది.QR1 మిలియన్ జరిమానా విధించింది. మంత్రిత్వ శాఖ నుండి ముందస్తు అనుమతి పొందకుండా ధరలు పెంచినందుకు కంపెనీకి జరిమానా విధించబడిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 2008 నాటి వినియోగదారుల రక్షణ చట్టాన్ని అనుసరించి చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









