భారత దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు
- May 26, 2017
దేశంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారన్న ఇంటిలిజెన్స్ హెచ్చరికల పోలీసులు అప్రమత్తం అయ్యారు. దేశంలోకి 21 మంది ఉగ్రవాదులు ప్రవేశించారని ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ముంబై, ఢిల్లీ టార్గెట్గా దాడులు జరిగే అవకాశాలున్నాయి. మెట్రో స్టేషన్లు, హోటళ్లను టార్గెట్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
తాజా హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. దేశంలోని ప్రధాన నగరాలలో తనీఖీలు తీవ్ర తరం చేశారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని, ముఖ్యమైన ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు.
ఇంటిలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు పోలీసులకి సహకరించడంతో పాటు.. స్వీయ అప్రమత్తంగా ఉంటే మంచిందని సూచిస్తున్నారు. ముంబై, దిల్ సుఖ్ నగర్ లాంటి దాడులు పునరావుతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









