రమదాన్ కానుక: యూఏఈ థీమ్ పార్క్ సందర్శన ఉచితం
- May 27, 2017
రమదాన్ సంరద్భంగా యూఏఈలో పలు థీమ్ పార్క్స్ అద్భుతమైన ఆఫర్లను, డిస్కౌంట్లను పొందుపర్చి, పలు ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్నాయి. దుబాయ్కి చెందిన ఐఎంజి వరల్డ్స్, దుబాయ్ పార్క్లు మరియు రిసార్ట్లు రెసిడెంట్స్ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అబుదాబీకి చెందిన ఫెర్రారీ వరల్డ్ కూడా అద్భుతమైన ఆఫర్తో సందర్శకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఫెరారీ వరల్డ్ కత్త ఆఫర్ని ప్రకటించింది. రమదాన్ సందర్భంగా గురు, శుక్రవారాల్లో థీమ్ పార్క్లోకి ప్రవేశం ఉచితంగా కల్పిస్తారు. రాత్రి 6 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ఉచిత సందర్శన ఉంటుంది. ఆ తర్వాత పెర్రీ వరల్డ్లో 'పే యాజ్ యూ గో' పద్ధతిన పలు రైడ్స్ సందర్శకులకు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









