సారధి స్టూడియో లో శత్రు సినిమా ప్రారంభం
- May 27, 2017
శ్రీ కుసుమ హర క్రియేషన్స్ పతాకంపై హరినాథ్ రెడ్డి, తపస్,తమన్నా వ్యాస్, శ్రేయ వ్యాస్, సురేష్ వర్మ ప్రధాన పాత్రల్లో సుదర్శన్ రెడ్డి దర్శకత్వం లో టి. హరినాథ్ రెడ్డి నిర్మిస్తున్న రివేంజ్ థ్రిల్లర్ మూవీ శత్రు. ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ సారధి స్టూడియో లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి బేబీ కుసుమ క్లాప్ నివ్వగా, మిస్సెస్ స్వప్న కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జూన్ లో షూటింగ్ స్టార్ట్ చేసి సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమం లో హీరో హరినాథ్ రెడ్డి, మరో హీరో తపస్, హీరోయిన్ తమన్నా వ్యాస్, శ్రేయ వ్యాస్, సంగీత దర్శకుడు ఉదయ్ ముద్గల్, డిఓపి: వై వి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









