మహానాడు లో సినీ నటి కవిత కు 'చేదు అనుభవం'
- May 28, 2017
తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కవిత మహానాడు వేదిక ముందు కన్నీటి పర్యంతమయ్యారు..అధికారం లోకి రానప్పుడు తనకు ఎంతో గౌరవం ఇచ్చారని , పార్టీ కి సంబదించిన ఏ చిన్న మీటింగ్ జరిగిన తనకు ఆహ్వానం అందించేవారని , ఇప్పుడు అధికారం లోకి వచ్చాక పూర్తి గా నన్ను పక్కన పెట్టారని వాపోయింది.
''తెలుగుదేశం పార్టీలో మహిళలకు కనీస గౌరవం లేదు.. సినిమా వాళ్లంటే మరీ చిన్నచూపు.. గడిచిన మూడేళ్లుగా ఎన్నో అవమానాలకు గురిచేశారు.. చేస్తున్నారు.. చాలా క్షోభపెట్టారు. ఇలాంటి పార్టీలో ఎందుకు కొనసాగాలో మీరే చెప్పండి'' అని కవిత కన్నీరు పెట్టుకుంది..పార్టీ అధికారం లోకి రావడం కోసం రేయి పగలు కష్టపడ్డానని , కుటుంబాన్ని సహా పక్కన పెట్టానని చెప్పుకొచ్చింది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









