బొకారో ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఐదేళ్ల చిన్నారిని కాపాడిన ట్విట్టర్
- May 29, 2017
బొకారో ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఓ కుటుంబంలోని ఐదేళ్ల చిన్నారికి శనివారం అర్థరాత్రి సమయంలో తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆందోళనకు గురైన తండ్రి మనీష్ వెంటనే ట్విట్టర్లో రైల్వే మంత్రిత్వశాఖకు సమాచారమిచ్చి వైద్య సహాయం అందించాలని కోరారు. ఆ సమాచారాన్ని అందుకున్న వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ ముకుల్ శరణ్ మాథుర్ రాయగడ, విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద వైద్యులను సిద్ధం చేశారు. రైలు రాయగడ చేరుకున్న వెంటనే వైద్య బృందం పాపకు చికిత్స అందించింది. తన బిడ్డ ప్రాణాలు కాపాడారంటూ మనీష్ డీఆర్ఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









