బొకారో ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఐదేళ్ల చిన్నారిని కాపాడిన ట్విట్టర్
- May 29, 2017
బొకారో ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఓ కుటుంబంలోని ఐదేళ్ల చిన్నారికి శనివారం అర్థరాత్రి సమయంలో తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆందోళనకు గురైన తండ్రి మనీష్ వెంటనే ట్విట్టర్లో రైల్వే మంత్రిత్వశాఖకు సమాచారమిచ్చి వైద్య సహాయం అందించాలని కోరారు. ఆ సమాచారాన్ని అందుకున్న వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ ముకుల్ శరణ్ మాథుర్ రాయగడ, విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద వైద్యులను సిద్ధం చేశారు. రైలు రాయగడ చేరుకున్న వెంటనే వైద్య బృందం పాపకు చికిత్స అందించింది. తన బిడ్డ ప్రాణాలు కాపాడారంటూ మనీష్ డీఆర్ఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









