బొకారో ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఐదేళ్ల చిన్నారిని కాపాడిన ట్విట్టర్
- May 29, 2017
బొకారో ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఓ కుటుంబంలోని ఐదేళ్ల చిన్నారికి శనివారం అర్థరాత్రి సమయంలో తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆందోళనకు గురైన తండ్రి మనీష్ వెంటనే ట్విట్టర్లో రైల్వే మంత్రిత్వశాఖకు సమాచారమిచ్చి వైద్య సహాయం అందించాలని కోరారు. ఆ సమాచారాన్ని అందుకున్న వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ ముకుల్ శరణ్ మాథుర్ రాయగడ, విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద వైద్యులను సిద్ధం చేశారు. రైలు రాయగడ చేరుకున్న వెంటనే వైద్య బృందం పాపకు చికిత్స అందించింది. తన బిడ్డ ప్రాణాలు కాపాడారంటూ మనీష్ డీఆర్ఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







