ఐటీ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నమంత్రి కేటీఆర్
- May 29, 2017
తెలంగాణలో ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి.. ప్రభుత్వం అండగా ఉంటుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా కేటీఆర్ కాలిఫోర్నియాలో పర్యటించారు. శాంటాక్లారాలోని ఐటీ సర్వ్ అలయెన్స్ ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఐటీ కంపెనీలు రెండుసార్లు పన్నులు కట్టకుండా.. రాయితీలు ఇచ్చే అంశంపై కేంద్రంతో చర్చిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అనువైన పరిస్థితులు కల్పిస్తే.. పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమని.. ఐటీ సర్వ్ అలయెన్స్ ప్రతినిధులు హర్షా రెడ్డి తదితరులు కేటీఆర్కు తెలిపారు.
తాజా వార్తలు
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!









