ఐటీ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నమంత్రి కేటీఆర్
- May 29, 2017
తెలంగాణలో ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి.. ప్రభుత్వం అండగా ఉంటుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా కేటీఆర్ కాలిఫోర్నియాలో పర్యటించారు. శాంటాక్లారాలోని ఐటీ సర్వ్ అలయెన్స్ ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఐటీ కంపెనీలు రెండుసార్లు పన్నులు కట్టకుండా.. రాయితీలు ఇచ్చే అంశంపై కేంద్రంతో చర్చిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అనువైన పరిస్థితులు కల్పిస్తే.. పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమని.. ఐటీ సర్వ్ అలయెన్స్ ప్రతినిధులు హర్షా రెడ్డి తదితరులు కేటీఆర్కు తెలిపారు.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









