ఐటీ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నమంత్రి కేటీఆర్
- May 29, 2017
తెలంగాణలో ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి.. ప్రభుత్వం అండగా ఉంటుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా కేటీఆర్ కాలిఫోర్నియాలో పర్యటించారు. శాంటాక్లారాలోని ఐటీ సర్వ్ అలయెన్స్ ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఐటీ కంపెనీలు రెండుసార్లు పన్నులు కట్టకుండా.. రాయితీలు ఇచ్చే అంశంపై కేంద్రంతో చర్చిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అనువైన పరిస్థితులు కల్పిస్తే.. పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమని.. ఐటీ సర్వ్ అలయెన్స్ ప్రతినిధులు హర్షా రెడ్డి తదితరులు కేటీఆర్కు తెలిపారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







