అప్పుడే మొదలైన అమెరికాలో'లవకుశ' సందడి
- May 30, 2017
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్లోతొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘లవకుశ’. మే20న ఎన్టీఆర్పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం ఫస్ట్లుక్ విడుదల చేసింది.అయితే ఈ సినిమా విడుదల కావడానికి ఇంకా సమయం ఉన్నా అప్పుడే అమెరికాలో ‘లవకుశ’మేనియా మొదలైంది.
సెయింట్ లూయిస్లో మే26న జరిగిన తానా వేడుకలో ఎన్టీఆర్ అభిమానులంతా లవకుశ పోస్టర్ను ప్రింట్ చేసిన టీ-షర్టులు వేసుకుని సినిమాను ప్రమోట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులంతా దిగిన ఫొటో ఒకటి ఆకట్టుకుంటోంది.
బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్కి జోడీగా రాశీ ఖన్నా, నివేదా థామస్ నటిస్తున్నారు. ఆగస్ట్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









