మోడీతో ప్రియాంక చోప్రా భేటీ
- May 30, 2017
బెర్లిన్: జర్మన్ పర్యటనలో ఉన్న భారతప్రధాని మోడీని బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా బెర్లిన్లో కలిశారు.. తనసినిమా బేవాచ్ ప్రమోషన్ కోసం ప్రియాంకా చోప్రా బెర్లిన్ వెళ్లారు. ప్రధాని మోడీ బెర్లిన్ వచ్చారనే విషయాన్ని తెలుసుకున్న ప్రియాంకా ఆయనతో కలిసి ఫొటోదిగారు.. అనంతరం ఆఫొటోను ట్విట్టర్లో పోస్త్చేస్తూ బెర్లిన్లో ప్రధాని మోడీని కలిసి మాట్లాడటం చాలా సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









