మోడీతో ప్రియాంక చోప్రా భేటీ
- May 30, 2017
బెర్లిన్: జర్మన్ పర్యటనలో ఉన్న భారతప్రధాని మోడీని బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా బెర్లిన్లో కలిశారు.. తనసినిమా బేవాచ్ ప్రమోషన్ కోసం ప్రియాంకా చోప్రా బెర్లిన్ వెళ్లారు. ప్రధాని మోడీ బెర్లిన్ వచ్చారనే విషయాన్ని తెలుసుకున్న ప్రియాంకా ఆయనతో కలిసి ఫొటోదిగారు.. అనంతరం ఆఫొటోను ట్విట్టర్లో పోస్త్చేస్తూ బెర్లిన్లో ప్రధాని మోడీని కలిసి మాట్లాడటం చాలా సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







