సౌదీ అరేబియా లో కార్మికుల సమస్యల పై స్పందించిన ఏ.పి.ఎన్.ఆర్.ఐ మంత్రి
- May 31, 2017
సౌదీ అరేబియా లో ఆంధ్రప్రదేశ్ కు సంభందించిన 8 మంది కార్మికుల సమస్యల పై సోషల్ మీడియా లో వచ్చిన వీడియోల ఆధారంగా ఆంధ్ర ప్రదేశ్ ఎన్.ఆర్.ఐ మంత్రివర్యులు వెంటనే స్పందించి అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్.ఆర్.ఐ జాయింట్ సెక్రటరీ అశోక్ బాబు సౌదీలోని భారతీయ దౌత్య కార్యాలయానికి కార్మికుల వివరాలు తెలిపారు.అక్కడ సంభందిత అధికారులను వెంటనే తగిన సహాయ సహకారాలను అందించాలని కోరారు.మన తెలుగు వారు త్వరగా భారత్ దేశం తిరిగి రావాలని ఆశిద్దాం.ఈ సమస్యను శ్రీకాంత్ చిత్తర్వు (యు.ఏ.ఈ ఏ.పి.ఎన్.ఆర్.టి కో-ఆర్డినేటర్) మరియు రాధా కృష్ణ రవి ( సౌదీ అరేబియా ఏ.పి.ఎన్.ఆర్.టి కో-ఆర్డినేటర్) స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









