సౌదీ అరేబియా లో కార్మికుల సమస్యల పై స్పందించిన ఏ.పి.ఎన్.ఆర్.ఐ మంత్రి
- May 31, 2017
సౌదీ అరేబియా లో ఆంధ్రప్రదేశ్ కు సంభందించిన 8 మంది కార్మికుల సమస్యల పై సోషల్ మీడియా లో వచ్చిన వీడియోల ఆధారంగా ఆంధ్ర ప్రదేశ్ ఎన్.ఆర్.ఐ మంత్రివర్యులు వెంటనే స్పందించి అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్.ఆర్.ఐ జాయింట్ సెక్రటరీ అశోక్ బాబు సౌదీలోని భారతీయ దౌత్య కార్యాలయానికి కార్మికుల వివరాలు తెలిపారు.అక్కడ సంభందిత అధికారులను వెంటనే తగిన సహాయ సహకారాలను అందించాలని కోరారు.మన తెలుగు వారు త్వరగా భారత్ దేశం తిరిగి రావాలని ఆశిద్దాం.ఈ సమస్యను శ్రీకాంత్ చిత్తర్వు (యు.ఏ.ఈ ఏ.పి.ఎన్.ఆర్.టి కో-ఆర్డినేటర్) మరియు రాధా కృష్ణ రవి ( సౌదీ అరేబియా ఏ.పి.ఎన్.ఆర్.టి కో-ఆర్డినేటర్) స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..
- దుబాయ్లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!







