రియాద్ లోని పాఠశాలలో కాల్పులు, ఇద్దరి మృతి
- May 31, 2017
రియాద్: సౌదీ అరేబియాలోని రియాద్లో కాల్పులు కలకం సృష్టించాయి. ఓ ప్రైవేటు పాఠశాల పరిపాలన భవనంలో జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడినట్టు కింగ్డమ్ పాఠశాల సీఈవో వెల్లడించారు. కాల్పులు జరిగిన సమయంలో పాఠశాలలో విద్యార్థులు లేరు. రంజాన్ మాసం సందర్భంగా వారం రోజులపాటు సెలవులు ప్రకటించడంతో పెను ప్రమాదం తప్పింది. పాఠశాల సీఈవో కథనం ప్రకారం.. అరబ్కు చెందిన ఓ ఉద్యోగి అసంతృప్తితో కాల్పులు జరిపాడని తెలిపారు. గత నాలుగేళ్ల క్రితం అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో పాఠశాల నుంచి సస్పెండ్ చేసినట్టు వివరించారు. ఈ ఘటనలో మృతులు పాలస్తీనా, సౌదీకి చెందిన పౌరులుగా గుర్తించినట్టు చెప్పారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









