ఆఫ్గనిస్థాన్ కాబూల్లో 24 గంటల్లో రెండో పేలుడు: విమానాశ్రయం వద్ద పేలుడు
- June 01, 2017
కాబూల్లో ఉగ్రదాడిని మరువక ముందే ఆఫ్గనిస్థాన్లో మరో దాడి జరిగింది. కాబూల్కు తూర్పున 120 కి.మీ. దూరంలో ఉన్న జలాలాబాద్లోని విమానాశ్రయం బయట గురువారం ఉదయం కారులో ఉండి బాంబును పేల్చారు.
కాబూల్ బాంబు పేలుడు మా పనే: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రకటన
ఈ ఘటనలో ఒక సైనికుడు మృతి చెందాడు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొనే ఈ బాంబును పేల్చినట్లు నాన్ఘర్ ప్రావిన్స్ గవర్నర్ తెలిపారు.
దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆఫ్గనిస్థాన్లో ఆత్మాహుతి దాడి జరగడం 24 గంటల్లో ఇది రెండోసారి. నిన్న ఉదయం కాబూల్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 90 మందికిపైగా మృతిచెందగా, 400 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









