మోహన్ లాల్ ప్రధాన పాత్రలో అరబ్ దేశం లో మహా భారతం
- June 01, 2017
భారతీయుల సాంస్కృతిక సంపద మహాభారతం. ఈ మహాకావ్యాన్ని సినిమాగా రూపొందించేందుకు సన్నాహాలు మొదలైపోతున్నాయి. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. వెయ్యి కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందిస్తామని ఇప్పటికే ప్రకటించారు. అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది కానీ.. దీన్ని మీడియా అంత సీరియస్ గా తీసుకోలేదు. ప్రాజెక్ట్ ను అఫీషియల్ లాంఛ్ చేశాక చూద్దాంలే అన్న ధోరణి కనిపించింది.
అయితే.. ఇప్పుడీ మహాభారతం షూటింగ్ కు కూడా షెడ్యూల్స్ వేసేసుకుంటున్నారట. మొదటగా అబుదాబిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. మహాభారతానికి అబుదాబికి లింక్ ఏంటనే ప్రశ్న రావడం సహజమే కానీ.. కథ ప్రకారం అత్యధికంగా బడ్జెట్ కేటాయించాల్సినది యుద్ధ సన్నివేశాలకే. మిగిలినదంతా ఎలాగూ సెట్స్ వేయక తప్పదు.
అందుకే మొదటగా వార్ సీన్స్ నే పిక్చరైజ్ చేస్తారట. కురుక్షేత్ర సంగ్రామాన్ని కూడా ఎడారి ప్రాంతంలోనే పిక్చరైజ్ చేసి.. వాటికి గ్రాఫిక్స్ జోడించేందుకు వీలైనంత సమయం కేటాయిస్తారట.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









