రమదాన్ సమయంలో మున్సిపాలిటీ చెత్త సేకరణ సమయం మార్పు
- June 01, 2017
కువైట్:రమదాన్ నెలలో సాయంత్రం ఉపవాసం ముగిసిన తర్వాత మాత్రమే కార్మికులు వీధుల శుభ్రత మరియు చెత్తను సేకరిస్తారని కువైట్ మునిసిపాలిటీ పేర్కొంది. ఈ మేరకు కువైట్ మునిసిపాలిటీతో ఒప్పందం కుదుర్చుకున్న అన్ని శుభ్రపరిచే కంపెనీలకు ఈ సమాచారం తెలిపింది. అల్-రాయ్ దినపత్రిక తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం ఉపవాసం చేస్తున్న కార్మికులను రక్షించడానికి మరియు సూర్యుని యొక్క ప్రత్యక్ష వేడి బారిన వారు పడకుండా నిరోధించడానికి ఈ చర్యలు దోహదపడుతుందనితెలిపింది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







