తీవ్రవాద నేరం: వ్యక్తికి 40 ఏళ్ళ జైలు
- June 01, 2017
అబుదాబీ: అబుదబీ ఫెడరల్ కోర్ట్ ఆప్పీల్స, పాకిస్తానీ వ్యక్తికి 40 ఏళ్ళ జైలు శిక్షను విధించింది. తీవ్రవాద నేరాలకు పాల్పడుతున్నాడన్న అభియోగాల నేపథ్యంలో 22 ఏళ్ళ వ్యక్తికి న్యాయస్థానం శిక్ష విధించింది. స్పియర్ గన్ని ఉపయోగించి విదేశీయుల్ని హత్య చేసేందుకు యత్నించిన కేసులో 24 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. ఇంకో వైపున ఓ విల్లాని, అలాగే 8 కార్లను తగలబెట్టిన కేసులో 15 ఏళ్ళ జైలు శిక్ష అనంతరం డిపోర్టేషన్ని న్యాయస్థానం ఖరారు చేసింది. మరో కేసులో ఆరుగురు యంగ్ ఎమిరేట్స్ని, టెర్రరిజాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న కేసులో న్యాయస్థానం కౌన్సిలింగ్ సెంటర్కి తరలించాల్సిందిగా ఆదేశించింది. వీరంతా 20 నుంచి 25 ఏళ్ళ వయసువారు. ఇంకో కేసులో నలుగురు జోర్డానియన్లపై డయీష్ టెర్రరిజం గ్రూపులో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభియోగాల నేపథ్యంలో కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!









