ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు..!

- June 01, 2017 , by Maagulf
ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు..!

నైరుతి రుతుపవనాలు క్రమంగా తెలుగురాష్ట్రాలకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే వీటి  ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఏపీ, తెలంగాణలో ఇప్పటికీ ఎండ తీవ్రత కొనసాగుతోంది. పశ్చిమగాలుల ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 6 న రుతుపవనాలు అనంతపురం దగ్గర ఏపీలో ప్రవేశిస్తాయంటున్న ఆంధ్రా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ భానుకుమార్‌‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com