ఇద్దర్ని చంపిన మాజీ టీచర్
- June 02, 2017
రియాద్: కింగ్డమ్ స్కూల్కి చెందిన ఇద్దరు ఉద్యోగుల్ని కాల్చి చంపిన టీచర్ ఆచూకీపై ఇంకా స్పష్టత లేదు. మెయిన్టెనెన్స్ సూపర్వైజర్ అబ్దుల్ అజీజ్ (సౌదీ), వైస్ ప్రిన్సిపల్ మాజ్ (పాలస్తీనీ అమెరికన్) ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అధికారికంగా ఎలాంటి రిపోర్ట్ ఇంతవరకు వెల్లడించలేదు. ఓ బంగ్లాదేశీ కార్మికుడు, కిల్లర్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఈ ఘటనలో ఆ వర్కర్కి గాయాలయ్యాయి. కిల్లర్ని మాజీ టీచర్గా స్కూల్ యాజమాన్యం వెల్లడించింది. అయితే ఈ ఘటన వెనుక టెర్రర్ కోణాన్ని చూడలేమని వారంటున్నారు. టీచర్ని ఇరాకీ నేషనల్గా గుర్తించారు.జెమ్స్ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ స్కూల్స్ నిర్వహణలో కో-ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్గా ఆ స్కూల్ రన్ అవుతోంది.
తాజా వార్తలు
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్









