ఇద్దర్ని చంపిన మాజీ టీచర్
- June 02, 2017
రియాద్: కింగ్డమ్ స్కూల్కి చెందిన ఇద్దరు ఉద్యోగుల్ని కాల్చి చంపిన టీచర్ ఆచూకీపై ఇంకా స్పష్టత లేదు. మెయిన్టెనెన్స్ సూపర్వైజర్ అబ్దుల్ అజీజ్ (సౌదీ), వైస్ ప్రిన్సిపల్ మాజ్ (పాలస్తీనీ అమెరికన్) ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అధికారికంగా ఎలాంటి రిపోర్ట్ ఇంతవరకు వెల్లడించలేదు. ఓ బంగ్లాదేశీ కార్మికుడు, కిల్లర్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఈ ఘటనలో ఆ వర్కర్కి గాయాలయ్యాయి. కిల్లర్ని మాజీ టీచర్గా స్కూల్ యాజమాన్యం వెల్లడించింది. అయితే ఈ ఘటన వెనుక టెర్రర్ కోణాన్ని చూడలేమని వారంటున్నారు. టీచర్ని ఇరాకీ నేషనల్గా గుర్తించారు.జెమ్స్ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ స్కూల్స్ నిర్వహణలో కో-ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్గా ఆ స్కూల్ రన్ అవుతోంది.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







