వెకేషన్కి వెళ్ళేటప్పుడు దొంగలతో జాగ్రత్త
- June 02, 2017
అపార్ట్మెంట్లలో దొంగతనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వెకేషన్ కోసం టెనెంట్స్ ఇతర ప్రాంతాలకు వెళుతున్నప్పుడు ఈ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కువైట్లో నివసిస్తున్న వలసదారులు ఈ దొంగతనాలతో ఆందోళన చెందుతున్నారు. ఎక్కువమంది భారతీయులు నివసించే అబ్బాస్సియా ప్రాంతంలో ఇటీవల ఓ దదంగతనం జరిగింది. ఆ దొంగతనంతో ఓ భారతీయ కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. వెకేషన్ నుంచి తిరిగివచ్చిన ఆ కుటుంబానికి తమ ఇంట్లో జరిగిన దొంగతనం తీవ్ర వేదనను మిగిల్చింది. బాత్రూమ్లోని ఫ్రెష్ ఎయిర్ ఫ్యాన్ని తొలగించి, ఆ మార్గం ద్వారా దొంగలు తమ ఇంట్లోకి ప్రవేశించినట్లు బాధిత కుటుంబం గుర్తించింది. ఇంట్లో విలువైన వస్తువుల్ని ఉంచకపోవడం, అలాగే వెకేషన్కి వెళ్ళేవారు పోలీసులకు తగిన సమాచారం ఇవ్వడం మంచిదని అధికారులు ఈ దొంగతనాల నేపథ్యంలో సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









