భారీ బలగంతో ఎపికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్
- June 02, 2017
ఇటీవలే తెలంగాణలో పర్యటించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రేపు ఆంధ్రప్రదేశ్ లోనూ అడుగు పెట్టబోతున్నారు. రేపు (జూన్ 4)న గుంటూరులో రాహుల్గాంధీ బహిరంగ సభ జరుగనుంది.
ఈ సభకు రాహుల్ తో పాటు వివిధరాష్టాలకు చెందిన వివిధ పార్టీల అగ్రనేతలుకూడా హాజరు కానున్నారని సమాచారం. శరద్యాదవ్, అఖిలేష్యాదవ్, సురవరం సుధాకర్రెడ్డి, రాజా, ఎలన్గోవన్.. ఇలా మరికొంతమంది జాతీయ నేతలను ఏపీసీసీ సంప్రదించినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









