భారీ బలగంతో ఎపికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్

- June 02, 2017 , by Maagulf
భారీ బలగంతో ఎపికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్

ఇటీవలే తెలంగాణలో పర్యటించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రేపు ఆంధ్రప్రదేశ్ లోనూ అడుగు పెట్టబోతున్నారు. రేపు (జూన్ 4)న గుంటూరులో రాహుల్‌గాంధీ బహిరంగ సభ జరుగనుంది.
ఈ సభకు రాహుల్ తో పాటు వివిధరాష్టాలకు చెందిన వివిధ పార్టీల అగ్రనేతలుకూడా హాజరు కానున్నారని సమాచారం. శరద్‌యాదవ్‌, అఖిలేష్‌యాదవ్‌, సురవరం సుధాకర్‌రెడ్డి, రాజా, ఎలన్‌గోవన్‌.. ఇలా మరికొంతమంది జాతీయ నేతలను ఏపీసీసీ సంప్రదించినట్టు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com