భారీ బలగంతో ఎపికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్
- June 02, 2017
ఇటీవలే తెలంగాణలో పర్యటించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రేపు ఆంధ్రప్రదేశ్ లోనూ అడుగు పెట్టబోతున్నారు. రేపు (జూన్ 4)న గుంటూరులో రాహుల్గాంధీ బహిరంగ సభ జరుగనుంది.
ఈ సభకు రాహుల్ తో పాటు వివిధరాష్టాలకు చెందిన వివిధ పార్టీల అగ్రనేతలుకూడా హాజరు కానున్నారని సమాచారం. శరద్యాదవ్, అఖిలేష్యాదవ్, సురవరం సుధాకర్రెడ్డి, రాజా, ఎలన్గోవన్.. ఇలా మరికొంతమంది జాతీయ నేతలను ఏపీసీసీ సంప్రదించినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







