హైదరాబాద్ లో దారుణం కన్న కూతురు డెడ్బాడీని డ్రైనేజ్లో పడేసిన తండ్రి
- June 03, 2017
డ్రైనేజీలో డెడ్ బాడీ. అదేదో అనాధ శవం కాదు. కన్న తండ్రే స్వయంగా తన కూతురు మృతదేహాన్ని మురుగు కాలువలో పడేశాడు. కారణం.. పేదరికం. అంత్యక్రియలు చేయడానికి చేతిలో చిల్లుగవ్వ లేక.. మనసు చంపుకొని మరీ ఇలాంటి పని చేశాడు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ సర్కిల్ లో జరిగిందీ ఘటన.
డ్రైనేజీలో మహిళ మృతదేహం పడుందని స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చారు. వివరాలు ఆరా తీస్తే.. కన్న తండ్రే కూతురు డెడ్ బాడీని ఇలా డ్రైనేజ్ లో పడేశాడని తెలిసింది. డబ్బులు లేక పోతే.. ఎవరికైనా చెప్పాలి.. లేక పోతే, స్మశాన వాటికలో సంప్రదించాలి. అంతేగాని.. ఇలా మురుగు కాలువలో వదిలేసి వెళ్లిపోవడం ఏంటని పోలీసులు ఆ తండ్రికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









