దసరాకు ముగ్గురు స్టార్ హీరో ల మధ్య పోటీ
- June 03, 2017
సంక్రాంతి తర్వాత సినిమా వాళ్లకు అతి పెద్ద పండగా అంటే దసరా అని చెప్పాలి..ముఖ్యం గా దసరా తెలంగాణ లో పెద్ద పండగా..అందుకే పెద్ద సినిమాలు దసరా బరిలో దించడానికి ప్లాన్ చేస్తుంటారు..ఇక ఈ దసరా సినీ ప్రేక్షకులకు మరింత జోరు ను నింపబోతుంది..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెద్ద సినిమాలు రాబోతున్నాయి..అవి కూడా ముగ్గురు ముగ్గురే అనిపించుకున్న హీరోలు..ఎవరా అని చూస్తున్నారా..మహేష్ బాబు , బాలకృష్ణ , పవన్ కళ్యాణ్.
అవును మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ తెరకెక్కుతున్న స్పైడర్ , త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ, పూరి - బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్నమూవీ..ఈ మూడు సినిమాలు సెప్టెంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పవన్ మూవీ ప్టెంబర్ 21న లేదా 25 రిలీజ్ అవడం ఖాయమని సమాచారం. అంటే దసరాకి ముందుగా వచ్చి, తెలంగాణలో జరిగే బతుకమ్మ సంబరాలని కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారన్నమాట. సెప్టెంబర్ 27న స్పైడర్ రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు ..సెప్టెంబర్ 29న బాలయ్య-పూరిల సినిమా వస్తుందని ఎప్పుడో ప్రకటించారు. మరి ఈ మూడు చిత్రాలకు థియేటర్స్ దొరుకుతాయా.అనేది చూడాలి.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







