దసరాకు ముగ్గురు స్టార్ హీరో ల మధ్య పోటీ
- June 03, 2017
సంక్రాంతి తర్వాత సినిమా వాళ్లకు అతి పెద్ద పండగా అంటే దసరా అని చెప్పాలి..ముఖ్యం గా దసరా తెలంగాణ లో పెద్ద పండగా..అందుకే పెద్ద సినిమాలు దసరా బరిలో దించడానికి ప్లాన్ చేస్తుంటారు..ఇక ఈ దసరా సినీ ప్రేక్షకులకు మరింత జోరు ను నింపబోతుంది..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెద్ద సినిమాలు రాబోతున్నాయి..అవి కూడా ముగ్గురు ముగ్గురే అనిపించుకున్న హీరోలు..ఎవరా అని చూస్తున్నారా..మహేష్ బాబు , బాలకృష్ణ , పవన్ కళ్యాణ్.
అవును మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ తెరకెక్కుతున్న స్పైడర్ , త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ, పూరి - బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్నమూవీ..ఈ మూడు సినిమాలు సెప్టెంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పవన్ మూవీ ప్టెంబర్ 21న లేదా 25 రిలీజ్ అవడం ఖాయమని సమాచారం. అంటే దసరాకి ముందుగా వచ్చి, తెలంగాణలో జరిగే బతుకమ్మ సంబరాలని కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారన్నమాట. సెప్టెంబర్ 27న స్పైడర్ రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు ..సెప్టెంబర్ 29న బాలయ్య-పూరిల సినిమా వస్తుందని ఎప్పుడో ప్రకటించారు. మరి ఈ మూడు చిత్రాలకు థియేటర్స్ దొరుకుతాయా.అనేది చూడాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









