కాబుల్లో భారత అతిథి గృహం టెన్నిస్ కోర్టులో పేలిన రాకెట్ లాంఛర్
- June 06, 2017
అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్లో మంగళవారం మరో పేలుడు చోటుచేసుకుంది. కాబూల్లోని గ్రీన్జోన్ ప్రాంతంలో ఉన్నభారత అతిథి గృహంలోని టెన్నిస్ కోర్టులో రాకెట్ లాంఛర్ పేలినట్లు సమాచారం.
అయితే ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని అఫ్గాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. వారం రోజుల క్రితం కాబుల్లోని వీవీఐపీ జోన్లో ట్రంక్ బాంబు పేలిన ఘటనలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
కాగా, వరుస బాంబు ఘటనలో అఫ్ఘానిస్థాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







