జెట్ ఎయిర్వేస్ మెంబర్స్ కోసం బోనస్ జెపి మైల్స్
- June 06, 2017
జెట్ ఎయిర్వేస్, జెట్ ప్రివిలేజ్ మెంబర్స్ కోసం సరికొత్త ఆఫర్ని తీసుకొచ్చింది. జూన్ 24 నుంచి బుక్ చేసుకునే టిక్కెట్లకు అత్యధికంగా మూడు రెట్ల బోనస్ జెపి మైల్స్ని అందించనుంది. ఒమన్ నుంచి వెళ్ళే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. ఈ ఆఫర్ జెట్ ప్రివిలేజ్కి సంబంధించిన మెంబర్స్ అందరికీ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కింద టిక్కెట్లు బుక్ చేసుకున్నవారు జూన్ 28 నుంచి డిసెంబర్ 6 మధ్యలో ప్రయాణించాల్సి ఉంటుంది. జెట్ ఎయిర్ వేస్ ఒమన్ జనరల్ మేనేజర్ వాసిమ్జైది మాట్లాడుతూ, ఫెస్టివ్ సీజన్, అలాగే స్కూల్ హాలీడేస్ నేపథ్యంలో ప్రయాణీకులకు అద్భుతమైన ప్రయాణానుభూతితోపాటు, ఆకర్షణీయమైన ఆఫర్లను అందించే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జెట్ ఎయిర్ వేస్ వెబ్సైట్ ద్వారా జెట్ ప్రివిలేజ్ ప్రోగ్రామ్లో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి వీలుంది. ఆ వెంటనే జెపి మైల్స్ బోనస్ పాయింట్స్ని పొందవచ్చు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









