10 మిలియన్ దిర్హామ్ల టైర్ ఫెసిలిటీ ప్రారంభం
- June 06, 2017
దుబాయ్లో 10 మిలియన్ దిర్హామ్ల ఖర్చుతో ట్రక్ టైర్ సెంటర్ని ఏర్పాటు చేశారు. బ్రిడ్జిస్టోన్ సంస్థకు చెందిన ఈ సెంటర్ని నాజర్ బిన్ అబ్దుల్ అతీఫ్ ప్రారంభించారు. దుబాయ్ మునిసిపాలిటీ సహకారంతో ఈ సెంటర్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో, అవసరమైన అన్ని ఫెసిలిటీస్నీ ఈ సెంటర్లో ఏర్పాటు చేశామని వివరించారు. సేఫ్, హెల్తీ, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ వంటి ప్రత్యేకతలతో ఈ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. తాజా ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం ట్రక్ మార్కెట్ అమ్మకాలు యూఏఈలో ఏడాదికేడాదీ సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయనీ, 2021 వరకు ఎనిమిది శాతం వృద్ధిరేటుని నమోదు చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









