10 మిలియన్ దిర్హామ్ల టైర్ ఫెసిలిటీ ప్రారంభం
- June 06, 2017
దుబాయ్లో 10 మిలియన్ దిర్హామ్ల ఖర్చుతో ట్రక్ టైర్ సెంటర్ని ఏర్పాటు చేశారు. బ్రిడ్జిస్టోన్ సంస్థకు చెందిన ఈ సెంటర్ని నాజర్ బిన్ అబ్దుల్ అతీఫ్ ప్రారంభించారు. దుబాయ్ మునిసిపాలిటీ సహకారంతో ఈ సెంటర్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో, అవసరమైన అన్ని ఫెసిలిటీస్నీ ఈ సెంటర్లో ఏర్పాటు చేశామని వివరించారు. సేఫ్, హెల్తీ, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ వంటి ప్రత్యేకతలతో ఈ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. తాజా ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం ట్రక్ మార్కెట్ అమ్మకాలు యూఏఈలో ఏడాదికేడాదీ సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయనీ, 2021 వరకు ఎనిమిది శాతం వృద్ధిరేటుని నమోదు చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్









