10 మిలియన్ దిర్హామ్ల టైర్ ఫెసిలిటీ ప్రారంభం
- June 06, 2017
దుబాయ్లో 10 మిలియన్ దిర్హామ్ల ఖర్చుతో ట్రక్ టైర్ సెంటర్ని ఏర్పాటు చేశారు. బ్రిడ్జిస్టోన్ సంస్థకు చెందిన ఈ సెంటర్ని నాజర్ బిన్ అబ్దుల్ అతీఫ్ ప్రారంభించారు. దుబాయ్ మునిసిపాలిటీ సహకారంతో ఈ సెంటర్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో, అవసరమైన అన్ని ఫెసిలిటీస్నీ ఈ సెంటర్లో ఏర్పాటు చేశామని వివరించారు. సేఫ్, హెల్తీ, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ వంటి ప్రత్యేకతలతో ఈ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. తాజా ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం ట్రక్ మార్కెట్ అమ్మకాలు యూఏఈలో ఏడాదికేడాదీ సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయనీ, 2021 వరకు ఎనిమిది శాతం వృద్ధిరేటుని నమోదు చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







