బ్రిటిష్ పార్లమెంట్ లో భారతీయిల ముఖాలు
- June 06, 2017
బ్రిటిష్ పార్లమెంటులో భారతీయిల హవా పెరుగుతోంది. ఈ ఏడాది జరిగే స్నాప్ పోల్స్లో మొత్తం 56 మంది బరిలో ఉన్నారు. జాదవ్పూర్ యూనివర్సిటీకి చెందిన18 ఏళ్ళ విద్యార్థి అరన్ రంగి సైతం పోటీకి సై అంటున్నాడు. 2015 లో 10 మంది భారతీయులు బ్రిటన్ చట్టసభకు ఎన్నిక కావడం విశేషం.
ప్రీతి పటేల్, అలోక్ శర్మ, వీరేంద్ర శర్మ కీత్ వజ్ వంటి వారంతా మళ్ళీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వీరిలో కీత్ గత ఏడాది వ్యభిచారం, డ్రగ్స్ స్కాం ఆరోపణలకు గురయ్యాడు. అయినా పోటీకి దిగాడు. లేబర్ పార్టీ అభ్యర్థిగా తన్మన్ జీత్ సింగ్ మొదటిసారి ఎన్నికల బరిలో ఉన్నాడు.కోల్ కతాకు చెందిన రోహిత్ దాస్ గుప్తా తన గెలుపు సునాయాసమంటున్నాడు.గ్రీన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అరన్ రంగి మాత్రం తన విజయం మీద సందేహం వ్యక్తం చేస్తున్నాడు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







