బ్రిటిష్ పార్లమెంట్ లో భారతీయిల ముఖాలు
- June 06, 2017
బ్రిటిష్ పార్లమెంటులో భారతీయిల హవా పెరుగుతోంది. ఈ ఏడాది జరిగే స్నాప్ పోల్స్లో మొత్తం 56 మంది బరిలో ఉన్నారు. జాదవ్పూర్ యూనివర్సిటీకి చెందిన18 ఏళ్ళ విద్యార్థి అరన్ రంగి సైతం పోటీకి సై అంటున్నాడు. 2015 లో 10 మంది భారతీయులు బ్రిటన్ చట్టసభకు ఎన్నిక కావడం విశేషం.
ప్రీతి పటేల్, అలోక్ శర్మ, వీరేంద్ర శర్మ కీత్ వజ్ వంటి వారంతా మళ్ళీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వీరిలో కీత్ గత ఏడాది వ్యభిచారం, డ్రగ్స్ స్కాం ఆరోపణలకు గురయ్యాడు. అయినా పోటీకి దిగాడు. లేబర్ పార్టీ అభ్యర్థిగా తన్మన్ జీత్ సింగ్ మొదటిసారి ఎన్నికల బరిలో ఉన్నాడు.కోల్ కతాకు చెందిన రోహిత్ దాస్ గుప్తా తన గెలుపు సునాయాసమంటున్నాడు.గ్రీన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అరన్ రంగి మాత్రం తన విజయం మీద సందేహం వ్యక్తం చేస్తున్నాడు.
తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









