టర్కీ పేలుళ్ళను ఖండించిన ఖతార్
- October 11, 2015
టర్కీ రాజధాని అంకారాలో తీవ్రవాదులు బాంబు పేలుళ్ళకు పాల్పడటాన్ని ఖతార్ ఖండించింది. సామాన్యుల్ని చంపడం దుర్మార్గమని ఖతర్ ఓ ప్రకటనలో తెలిపింది. టర్కీకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు ఖతార్ ఎప్పుడూ ముందుంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఖతార్ ప్రభుత్వం ఘన నివాళులు అర్పించింది. అంకారాలో జరిగిన పేలుళ్ళలో 95 మందికి పైగా సామాన్యులు మృత్యువాత పడ్డారు. టర్కీ పేలుళ్ళను ఎమిర్ షేక్ తమిమ్ అబ్దుల్లా హమాద్ అల్ థనీ ఖండించారు. టర్కీ ప్రెసిడెంట్ రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్తో ఎమిర్ షేక్ ఫోన్లో మాట్లాడారు. జరిగిన ఘటన దురదృష్టకరమని మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు ఎమిర్ షేక్.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







