వెలుపలి సొమ్ముని రాబట్టడంలో ఎక్స్చేంజ్ హౌసె రికార్డు
- June 07, 2017
ఎక్స్చేంజ్ హౌసె సోమవారం వెలుపలి సొమ్మును రాబట్టదజంలో రికార్డు నమోదు చేసింది, ఈ వారంలో ఇదేవిధంగా కొనసాగించాలని "అధిక లావాదేవీ కార్యకలాపాలు" ఆశిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఒక ఎక్స్ఛేంజ్ హౌస్ యొక్క సీనియర్ అధికారి " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, గత సోమవారం లావాదేవీలు 60 శాతం వరకు భారతదేశ ప్రవాసీయుల ద్వారా నిర్వహించ బడ్డాయి."గత సోమవారం మా వద్ద జరిగిన లావాదేవీలను పరిశీలిస్తే, సాధారణ రోజువారీ లావాదేవీలతో సరిపోలిస్తే సగటు కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. కనీసం 60 శాతం సొమ్ము భారత్ కు పంపబడింది మరియు 20 శాతం సొమ్ము ఫిలిప్పీన్ దేశానికి పంపించబడింది. ; మరో 20 శాతం సొమ్ము ఇతర దేశాలకు పంపించబడింది.అధిక లావాదేవీ కార్యకలాపాలు ఇదేవిధంగా వారమంతా కొనసాగనున్నట్లు నిఆయన వివరించారు. మరో ఎక్స్ఛేంజ్ హౌస్ మధ్యాహ్నం నుంచి చాలా మంది ప్రజలు దుకాణాలకు తరలివెళ్లారు మేము ఆ రోజు సాయంత్రం వ్యాపార గంటలు పొడిగించాము "అని ఒక సీనియర్ మేనేజర్ చెప్పాడు, గణాంకాలు మరియు లావాదేవీల వాల్యూమ్ వారానికి ముగింపులో స్పష్టంగా ఉంటుంది. 2016 లో అదే కాలానికి కతర్ నుండి కాలానుగుణంగా వచ్చే సొమ్ము 2017 మే నెలలోనే చెల్లింపులు జరిపినట్లయితే, స్వల్పంగా పెరుగుదల ఉంటుందని ఎక్స్ఛేంజ్ హౌస్ అధికారి చెప్పారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









