వెలుపలి సొమ్ముని రాబట్టడంలో ఎక్స్చేంజ్ హౌసె రికార్డు
- June 07, 2017
ఎక్స్చేంజ్ హౌసె సోమవారం వెలుపలి సొమ్మును రాబట్టదజంలో రికార్డు నమోదు చేసింది, ఈ వారంలో ఇదేవిధంగా కొనసాగించాలని "అధిక లావాదేవీ కార్యకలాపాలు" ఆశిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఒక ఎక్స్ఛేంజ్ హౌస్ యొక్క సీనియర్ అధికారి " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, గత సోమవారం లావాదేవీలు 60 శాతం వరకు భారతదేశ ప్రవాసీయుల ద్వారా నిర్వహించ బడ్డాయి."గత సోమవారం మా వద్ద జరిగిన లావాదేవీలను పరిశీలిస్తే, సాధారణ రోజువారీ లావాదేవీలతో సరిపోలిస్తే సగటు కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. కనీసం 60 శాతం సొమ్ము భారత్ కు పంపబడింది మరియు 20 శాతం సొమ్ము ఫిలిప్పీన్ దేశానికి పంపించబడింది. ; మరో 20 శాతం సొమ్ము ఇతర దేశాలకు పంపించబడింది.అధిక లావాదేవీ కార్యకలాపాలు ఇదేవిధంగా వారమంతా కొనసాగనున్నట్లు నిఆయన వివరించారు. మరో ఎక్స్ఛేంజ్ హౌస్ మధ్యాహ్నం నుంచి చాలా మంది ప్రజలు దుకాణాలకు తరలివెళ్లారు మేము ఆ రోజు సాయంత్రం వ్యాపార గంటలు పొడిగించాము "అని ఒక సీనియర్ మేనేజర్ చెప్పాడు, గణాంకాలు మరియు లావాదేవీల వాల్యూమ్ వారానికి ముగింపులో స్పష్టంగా ఉంటుంది. 2016 లో అదే కాలానికి కతర్ నుండి కాలానుగుణంగా వచ్చే సొమ్ము 2017 మే నెలలోనే చెల్లింపులు జరిపినట్లయితే, స్వల్పంగా పెరుగుదల ఉంటుందని ఎక్స్ఛేంజ్ హౌస్ అధికారి చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









