సముద్రంలో కూలిన విమానం...
- June 07, 2017
మయన్మార్ సైనిక విమానం అండమాన్ సముద్రంలో కుప్పకూలింది. అందులోవున్న 116 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 1.35 గంటలకు యాంగూన్ - మీక్ మధ్య వెళ్తూ కనిపించకుండా పోయింది. దావై సిటీకి ఇరవై కిలోమీటర్ల దూరంలో విమానంతో సంబంధాలు తెగిపోయాయి. 11 మంది క్రూమెంబర్స్తోపాటు 105 మంది ప్రయాణీకులున్నారు.
విమాన శకలాలను నౌకాదళ అధికారులు గుర్తించారు. విమానంలో ఉన్నవారందరూ సైనికుల కుటుంబ సభ్యులని సమాచారం. ఇందుకోసం ఓడలు, విమానాలను రంగంలోకి దించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







