హరారేలో ఘోర రోడ్డు ప్రమాదం 40 మంది మృతి
- June 08, 2017
హరారే: హరారేలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 43 మంది అక్కడికి అక్కడే మృతి చెందారు. జాంబియా వెళ్తుండగా హురుగ్వేలోని న్యామకేత్ ప్రాంతంలో కింగ్ లయన్ బస్సు ప్రమాదానికి గురవడంతో ఈ విషాదం చోటు చేసుకుంది.
మరో 24 మందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సు ఓ చెట్టును ఢీకొట్టిందని, దీంతో ప్రయాణీకులు మృతి చెందారని పోలీసు అధికారి చారిటీ చరంబ తెలిపారు.
ఆ సమయంలో బస్సు వేగంగా వెళ్తోందని, డ్రైవర్ బస్సును అదుపు చేయడంలో విఫలమయ్యాడని చెప్పారు. ఇటీవలే కొద్ది నెలల క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది చనిపోయారని, మళ్లీ మరో సంఘటన విషాదకరమని ఆ అధికారి అన్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







