బయటకు రాని గోపిచంద్ 'బుల్లెట్'
- June 09, 2017
గోపిచంద్- నయనతార జంటగా బి. గోపాల్ దర్శకత్వం లో తెరకెక్కిన "ఆరడుగుల బుల్లెట్" ఈ వారం కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు..మూడేళ్లు గా విడుదలకు నోచుకోకుండా ల్యాబ్ కే అంకితం అయినా ఈ మూవీ , ఎట్టకేలకు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పుకొచ్చారు. వీరి హడావిడి చూసి అంత వస్తుందని అనుకున్నారు.
కానీ చివర్లో కొన్ని ఫైనన్షియల్ ఇబ్బందుల కారణంగా సినిమా రిలీజ్ కు అంతరాయం ఏర్పడిందని ఫిలిం సర్కిల్లో చెపుతున్నారు. మొదటి షో మాత్రమే కాన్సల్ అయ్యిందని అన్నారని కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఈరోజు ఈ మూవీ రిలీజ్ కావడం లేదని అర్ధం అవుతుంది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడడం తో థియేటర్స్ లో కంటే డైరెక్ట్ గా బుల్లితెర ఫై ప్రసారం చేస్తే బాగుందనే కామెంట్స్ వేస్తున్నారు. నిజంగా గోపీచంద్ కు ఈ మూవీ ఓ చేదు అనుభవం గా మిగిలిపోయిందని చెప్పవచ్చు.
తాజా వార్తలు
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం









