16 న వస్తున్న ఆది మరకతమణి
- June 09, 2017
సర్రైనోడు చిత్రం లో విలన్ గా కనిపించి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఆది పినిశెట్టి, వచ్చే వారం మరకతమణి రాబోతున్నాడు. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని జంటగా శరవణన్ దర్శకత్వం లో తమిళం లో తెరకెక్కిన ఈ మూవీ ని జూన్ 16న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సిద్ధం అయ్యారు .
మీడియా తో చిత్ర దర్శకులు మాట్లాడుతూ.. ''బాహుబలి' చిత్రంతో భారత చిత్ర పరిశ్రమలో టాలీవుడ్ సత్తా చాటారు. ముందుగా తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. తమిళ్ వారికీ మాత్రమే కాదు ఇక్కడి వారికి కూడా ఈ మూవీ ఎంతగానో నచ్చుతుందని నమ్మకం ఉంది. ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని , సినిమా ని సక్సెస్ చేస్తారని " భావిస్తున్నాడు.
రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించాయి. దిబు నైనన్ థామస్ సంగీతం అందించారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







