సౌదీఫుట్బాల్ టీం సమాఖ్య క్షమాపణ
- June 09, 2017
ఆస్ర్టేలియాతో గురువారం అడిలైడ్లో జరిగిన ప్రపంచ కప్ అర్హత మ్యాచ్ సందర్భంగా.. లండన్లో జరిగిన ఉగ్ర దాడిలో మరణించిన వారికి నివాళి అర్పించే సమయంలో తమ జట్టు వ్యహరించిన తీరుకు సౌదీఅరేబియా ఫుట్బాల్ సమాఖ్య బేషరతు క్షమాపణ చెప్పింది. మ్యాచ ప్రారంభానికి ముందు లండన అమరులకు నివాళిగా ఒక నిమిషం మౌనం పాటించారు. కానీ సౌదీఅరేబియా జట్టు దానిని పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో సౌదీఅరేబియా జట్టుపై అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. కానీసౌదీ క్షమాపణల నేపథ్యంలో ఆ యోచనను ఫిఫా విరమించుకుంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







