ఖతార్లో వలసదారులపై ఆందోళన చెందొద్దు
- June 10, 2017
ఖతార్లో వలసదారులెవరూ ఆందోళన చెందడంలేదని, వారి భద్రతపైనగానీ, వారికి సంబంధించిన ఎలాంటి విషయాలపైనగానీ వారి బంధువులు, ఆయా దేశాలు ఆందోళన చెందవద్దని ఖతారీ ప్రభుత్వ వర్గాలు తెలిపారు. మార్కెట్లో నిత్యావసర వస్తువులు దొరుకుతున్నాయనీ, ఖతార్ విషయంలో వివిధ దేశాల్లో జరుగుతున్న దుష్ప్రచారంలో అర్థం లేదని మథావి అనే ఓ మహిళ, ఓ సూపర్ మార్కెట్లో నిత్యావసర వస్తువుల్ని కొనుగోలు చేసిన అనంతరం మాట్లాడుతూ చెప్పారు. మొహమ్మద్ ఇబ్రహమీమ్ కుసాద్ అనే అరబ్ వలసదారుడైన డాక్టర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. గతంలోలానే తాను ఖతార్లో హ్యాపీగా ఉన్నట్లు కుసాద్ వెల్లడించారు. ఖతార్కి వ్యతిరేకంగా మీడియా పనిచేస్తుండడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఖతార్లో వలసదారులంతా ఇదే ఆలోచనతో ఉన్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









