దాసరి లేని లోటు..తెలుగు చిత్ర పరిశ్రమకు చిరంజీవి
- June 10, 2017
దర్శకరత్న దాసరి నారాయణరావు సంస్మరణ సభ హైదరాబాద్లోని ఫిలింఛాంబర్లో జరిగింది. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమకు దాసరి పెద్ద దిక్కుగా ఉండేవారని అన్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దాసరి లేని లోటు.. టాలీవుడ్కు తీరని లోటు అని చిరంజీవి అన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం









