రాజమండ్రి నగరంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా కార్యక్రమం
- June 10, 2017
ద యునీక్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి నగరంలోని రెహమత్నగర్లో పేద ముస్లింలకు రంజాన్ తోఫా బహుకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ముస్లింలకు ఈ కానుకలు అందించారు. గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంజాన్ మాసంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే పుణ్యం వస్తుందని అల్లా చెప్పారని... ప్రతి ఒక్కరు దానగుణం అలవర్చుకుని పేదవారిని ఆదుకోవాలని... ముస్లిం మతపెద్దలు కోరారు.
తాజా వార్తలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!









