రాజమండ్రి నగరంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా కార్యక్రమం
- June 10, 2017
ద యునీక్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి నగరంలోని రెహమత్నగర్లో పేద ముస్లింలకు రంజాన్ తోఫా బహుకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ముస్లింలకు ఈ కానుకలు అందించారు. గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంజాన్ మాసంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే పుణ్యం వస్తుందని అల్లా చెప్పారని... ప్రతి ఒక్కరు దానగుణం అలవర్చుకుని పేదవారిని ఆదుకోవాలని... ముస్లిం మతపెద్దలు కోరారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







