'మానస సరోవర్‌' యాత్ర గేట్లు తెరవబడ్డాయి

- June 11, 2017 , by Maagulf
'మానస సరోవర్‌' యాత్ర గేట్లు తెరవబడ్డాయి

ఈ ఏడాది మానస సరోవర్‌ యాత్రను కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ ఇవాళ ప్రారంభించారు.. ఏటా జిరగే ఈ యాత్ర కోసం ఈఏడాది 5 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి.. యాత్రను ప్రారంభించిన సందర్భంగా సుష్మాస్వరాజ్‌ యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com