ఫలహరి బాసుంది
- June 11, 2017
కావలసిన పదార్థాలు: పాలు - ఒకటిన్నర లీటరు, పంచదార - 6 టేబుల్ స్పూన్లు, పండ్లగుజ్జు (మీ కిష్టమైన ఏ పండైనా) - 1 కప్పు, యాలకుల పొడి - చిటికెడు.
తయారుచేసే విధానం: పాలు చిక్కబడి, ఇగిరి సగమయ్యేదాక సన్నని సెగమీద వేడి చేయాలి. తర్వాత పాలను చల్లారనిచ్చి, పండ్ల గుజ్జుని (అరటి, సా్ట్రబెర్రీ, మామిడిలాంటి వేవైనా) వేసి కాసేపు ఉంచేయాలి. తర్వాత పంచదారను కూడా కలపి ఫ్రిజ్లో పెట్టి చల్లగా తింటే చాలా రుచిగా ఉంటుంది. తినేముందు కొన్ని పిస్తా ముక్కల్ని అలంకరించుకుంటే బాగుంటుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









