ఫలహరి బాసుంది
- June 11, 2017
కావలసిన పదార్థాలు: పాలు - ఒకటిన్నర లీటరు, పంచదార - 6 టేబుల్ స్పూన్లు, పండ్లగుజ్జు (మీ కిష్టమైన ఏ పండైనా) - 1 కప్పు, యాలకుల పొడి - చిటికెడు.
తయారుచేసే విధానం: పాలు చిక్కబడి, ఇగిరి సగమయ్యేదాక సన్నని సెగమీద వేడి చేయాలి. తర్వాత పాలను చల్లారనిచ్చి, పండ్ల గుజ్జుని (అరటి, సా్ట్రబెర్రీ, మామిడిలాంటి వేవైనా) వేసి కాసేపు ఉంచేయాలి. తర్వాత పంచదారను కూడా కలపి ఫ్రిజ్లో పెట్టి చల్లగా తింటే చాలా రుచిగా ఉంటుంది. తినేముందు కొన్ని పిస్తా ముక్కల్ని అలంకరించుకుంటే బాగుంటుంది.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









