అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్న భారత రాయబార కార్యాలయం
- June 11, 2017
భారత రాయబార కార్యాలయం ఈ నెల 17 వ తేదీన ( శనివారం ) మూడవ యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించనుంది , దౌత్య ఎనక్లేవ్ అరేబియా గల్ఫ్ స్ట్రీట్, డైయహ్ ఏరియా, సఫాట్ 13015, శనివారం, 17 వ తేదీ జూన్, 2017, ఉదయం 6 :30 గంటల నుండి ఉదయం 8 : 30 గంటల వరకు ఆ ప్రాంగణంలో యోగా యొక్క 3 వ అంతర్జాతీయ దినోత్సవాన్ని (ఐ డి వై -2017) జరుపుకుంటుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్, హార్ట్ ఫుల్ నెస్ , హార్మోనీ హౌస్, సెవాదర్శన్ మరియు అమ్మ కువైట్ వంటి ప్రముఖ యోగా సంస్థల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. యోగా ఔత్సాహికులు అందరు ఈ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించారు.
తాజా వార్తలు
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!









