అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్న భారత రాయబార కార్యాలయం
- June 11, 2017
భారత రాయబార కార్యాలయం ఈ నెల 17 వ తేదీన ( శనివారం ) మూడవ యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించనుంది , దౌత్య ఎనక్లేవ్ అరేబియా గల్ఫ్ స్ట్రీట్, డైయహ్ ఏరియా, సఫాట్ 13015, శనివారం, 17 వ తేదీ జూన్, 2017, ఉదయం 6 :30 గంటల నుండి ఉదయం 8 : 30 గంటల వరకు ఆ ప్రాంగణంలో యోగా యొక్క 3 వ అంతర్జాతీయ దినోత్సవాన్ని (ఐ డి వై -2017) జరుపుకుంటుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్, హార్ట్ ఫుల్ నెస్ , హార్మోనీ హౌస్, సెవాదర్శన్ మరియు అమ్మ కువైట్ వంటి ప్రముఖ యోగా సంస్థల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. యోగా ఔత్సాహికులు అందరు ఈ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









