ట్యాంక్ బండ్ పై డాక్టర్ సి. నారాయణ రెడ్డి విగ్రహం
- June 13, 2017
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి భౌతికకాయానికి పలువురు రాజకీయ, సినీ, భాషాభిమానులు నివాళులు అర్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సినారె మృతదేహం పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవల్ని స్మరించుకున్నారు. సినారెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఈ నేపధ్యంలో హైదరాబాద్లో స్థలం కేటాయించి సినారె పేరిట స్మారక భవనం, సమావేశ మందిరం ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. తెలంగాణలోని ఓ యూనీవర్సటీకి సినారె పేరు పెట్టనున్నట్లు వెల్లడించారు. ట్యాంక్బండ్తో పాటు సిరిసిల్ల జిల్లా కేంద్రం, ఆయన స్వగ్రామంలో కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తాం.’ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







