వాట్సాప్ను లాంచ్ చేసిన మినిస్ట్రీ
- October 12, 2015
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ (ఎంఇసి) వాట్సాప్ అకౌంట్ని ప్రారంభించింది. ఈ అకౌంట్ ద్వారా ప్రజలతో మెరుగైన కమ్యూనికేషన్ కోసం మంత్రిత్వ శాఖ పనిచేయనుంది. 'సబ్స్క్రైబ్' టు 66111400 అనే నెంబర్కి పంపించి, ఎంఇసి కాంటాక్ట్ నెంబర్ని స్మార్ట్ ఫోన్లలో ఫీడ్ చేసుకోవచ్చు. మంత్రిత్వ శాఖ నుంచి వార్తా సమాచారం వంటివన్నీ ఈ వాట్సాప్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకున్నవారికి అందుతాయి. సూచనలు, సలహాల్ని స్వీకరించి, తదనుగుణంగా వ్యవహరించడానికి వీలుగా హాట్లైన్, ఇమెయిల్, ట్విట్టర్ సౌకర్యాల్ని కూడా కల్పిస్తోంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కూడా మంత్రిత్వ శాఖ ప్రజలకు అందుబాటులో ఉంది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









