వాట్సాప్ను లాంచ్ చేసిన మినిస్ట్రీ
- October 12, 2015
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ (ఎంఇసి) వాట్సాప్ అకౌంట్ని ప్రారంభించింది. ఈ అకౌంట్ ద్వారా ప్రజలతో మెరుగైన కమ్యూనికేషన్ కోసం మంత్రిత్వ శాఖ పనిచేయనుంది. 'సబ్స్క్రైబ్' టు 66111400 అనే నెంబర్కి పంపించి, ఎంఇసి కాంటాక్ట్ నెంబర్ని స్మార్ట్ ఫోన్లలో ఫీడ్ చేసుకోవచ్చు. మంత్రిత్వ శాఖ నుంచి వార్తా సమాచారం వంటివన్నీ ఈ వాట్సాప్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకున్నవారికి అందుతాయి. సూచనలు, సలహాల్ని స్వీకరించి, తదనుగుణంగా వ్యవహరించడానికి వీలుగా హాట్లైన్, ఇమెయిల్, ట్విట్టర్ సౌకర్యాల్ని కూడా కల్పిస్తోంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కూడా మంత్రిత్వ శాఖ ప్రజలకు అందుబాటులో ఉంది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









