వాట్సాప్ను లాంచ్ చేసిన మినిస్ట్రీ
- October 12, 2015
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ (ఎంఇసి) వాట్సాప్ అకౌంట్ని ప్రారంభించింది. ఈ అకౌంట్ ద్వారా ప్రజలతో మెరుగైన కమ్యూనికేషన్ కోసం మంత్రిత్వ శాఖ పనిచేయనుంది. 'సబ్స్క్రైబ్' టు 66111400 అనే నెంబర్కి పంపించి, ఎంఇసి కాంటాక్ట్ నెంబర్ని స్మార్ట్ ఫోన్లలో ఫీడ్ చేసుకోవచ్చు. మంత్రిత్వ శాఖ నుంచి వార్తా సమాచారం వంటివన్నీ ఈ వాట్సాప్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకున్నవారికి అందుతాయి. సూచనలు, సలహాల్ని స్వీకరించి, తదనుగుణంగా వ్యవహరించడానికి వీలుగా హాట్లైన్, ఇమెయిల్, ట్విట్టర్ సౌకర్యాల్ని కూడా కల్పిస్తోంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కూడా మంత్రిత్వ శాఖ ప్రజలకు అందుబాటులో ఉంది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







